Luke 16:16 in Telugu

Telugu Telugu Bible Luke Luke 16 Luke 16:16

Luke 16:16
యోహాను కాలమువరకు ధర్మశాస్త్ర మును ప్రవక్తలును ఉండిరి; అప్పటినుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింప బడుచున్నది; ప్రతివాడును ఆ రాజ్యములో బలవంత ముగా జొరబడుచున్నాడు

Luke 16:15Luke 16Luke 16:17

Luke 16:16 in Other Translations

King James Version (KJV)
The law and the prophets were until John: since that time the kingdom of God is preached, and every man presseth into it.

American Standard Version (ASV)
The law and the prophets `were' until John: from that time the gospel of the kingdom of God is preached, and every man entereth violently into it.

Bible in Basic English (BBE)
The law and the prophets were till John: but then came the preaching of the kingdom of God, and everyone makes his way into it by force.

Darby English Bible (DBY)
The law and the prophets [were] until John: from that time the glad tidings of the kingdom of God are announced, and every one forces his way into it.

World English Bible (WEB)
The law and the prophets were until John. From that time the Gospel of the Kingdom of God is preached, and everyone is forcing his way into it.

Young's Literal Translation (YLT)
the law and the prophets `are' till John; since then the reign of God is proclaimed good news, and every one doth press into it;

The
hooh
law
νόμοςnomosNOH-mose
and
καὶkaikay
the
οἱhoioo
prophets
προφῆταιprophētaiproh-FAY-tay
until
were
ἕωςheōsAY-ose
John:
Ἰωάννου·iōannouee-oh-AN-noo
since
ἀπὸapoah-POH
that
time
τότεtoteTOH-tay
the
ay
kingdom
βασιλείαbasileiava-see-LEE-ah
of

τοῦtoutoo
God
θεοῦtheouthay-OO
is
preached,
εὐαγγελίζεταιeuangelizetaiave-ang-gay-LEE-zay-tay
and
καὶkaikay
every
man
πᾶςpaspahs
presseth
εἰςeisees
into
αὐτὴνautēnaf-TANE
it.
βιάζεταιbiazetaivee-AH-zay-tay

Cross Reference

మత్తయి సువార్త 11:9
మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.

మత్తయి సువార్త 3:2
పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను.

అపొస్తలుల కార్యములు 3:24
మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి.

అపొస్తలుల కార్యములు 3:18
అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయ ములను ఈలాగు నెరవేర్చెను.

యోహాను సువార్త 12:19
కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్‌ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంట పోయినదని చెప్పుకొనిరి.

యోహాను సువార్త 11:48
మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాస ముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్ర మించుకొందురని చెప్పిరి.

యోహాను సువార్త 1:45
ఫిలిప్పు నతనయేలును కనుగొనిధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను.

లూకా సువార్త 16:31
అందుకతడుమోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను.

లూకా సువార్త 16:29
అందుకు అబ్రాహాము--వారియొద్ద మోషేయు ప్రవక్త లును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా

లూకా సువార్త 10:11
మీరు దాని వీధులలోనికి పోయిమా పాద ములకు అంటిన మీ పట్టణపు ధూళినికూడ మీ యెదుటనే దులిపివేయుచున్నాము; అయినను దేవుని రాజ్యము సమీ పించి యున్నదని తెలిసికొనుడని చెప్పుడి.

లూకా సువార్త 10:9
అందులో నున్న రోగులను స్వస్థపరచుడిదేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్న దని వారితో చెప్పుడి.

లూకా సువార్త 9:2
దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను.

లూకా సువార్త 7:26
అయితే మరేమి చూడవెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పు చున్నాను.

మార్కు సువార్త 1:45
అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలు

మార్కు సువార్త 1:14
యోహాను చెరపట్టబడిన తరువాత యేసు

మత్తయి సువార్త 21:32
యోహాను నీతి మార్గమున మీయొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు; అయితే సుంకరులును వేశ్య లును అతనిని నమి్మరి; మీరు అది చూచియు అతనిని నమ్ము నట్లు పశ్చాత్తాపపడక పోతిరి.

మత్తయి సువార్త 10:7
వెళ్లుచుపరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి.

మత్తయి సువార్త 4:23
యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.

మత్తయి సువార్త 4:17
అప్పటినుండి యేసుపర లోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.